Wednesday 8 January 2014

గుడిలో దర్శనం అయ్యాక కూర్చునేదెందుకు... ?

గుడిలో దర్శనం అయ్యాక కూర్చునేదెందుకు... ?

        స్వామి దర్శనం, షడగోప్యము అయ్యాక ఒకింతసేపు కూర్చొని వెళ్ళాలి. అలా కూర్చోమనేది ప్రశాంతత కోసము, పుణ్యం కోసము, కూర్చోకుండా వెళితే స్వామిని దర్శించిన ఫలం కూడా రాదు. అలా కూర్చున్నప్పుడు మంచి చెడులు బేరీజు వేసుకుంటాము. ప్రశాంత మనసుతో ఆలోచిస్తాం. ఏది తప్పు, ఏది ఒప్పు అని ఆలోచనలో పడతాము. రోజువారి జీవన విధానాన్ని సరి చేసుకుని సరైన మార్గంలో నడుస్తాము. గుడిలో కూర్చోవడం ఒక రకమైన ధ్యాన పధ్ధతి కూడా.
       కేవలం కూర్చోవటమే కాకుండా ఓ రెండు నిమిషాలు కనులు మూసుకొని ధ్యానం చేస్తే మరింత శుభం కలుగుతుంది.

సేకరణ : శ్రీ కనకదుర్గప్రభ మాసపత్రిక

No comments:

Post a Comment