Friday 30 May 2014

దర్భలకి అంతటి పవిత్రత ఏలా వచ్చింది ?

శ్రీమహావిష్ణువు కూర్మావతారాన్ని ధరించినప్పుడు దానిపైన మందర పర్వతంతో దేవదానవులు చిలకడం జరిగింది. ఆ సందర్భంలో విష్ణువు పైనున్న రోమాలు నేలమీద పడగా అవి దర్భలుగా భూమినుండి మొలకెత్తాయి. ఇక గరుడుడు అమృతభాండాన్ని ఉంచింది ఈ దర్భలమీదే! అలా అమృతాన్ని తమ మీద ధరించినవి కూడ కాబట్టి వీటికింతటి పవిత్రత.


సేకరణ : సాక్షి ఫ్యామిలీ

No comments:

Post a Comment